జిందాల్ పరిశ్రమ మూసివేత .. కార్మికుల ఆందోళన
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో గల జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. అందులో పని చేస్తున్న 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. పరిశ్రమకు…
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో గల జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. అందులో పని చేస్తున్న 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. పరిశ్రమకు…
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో…
ఏపీలో ఫించన్ల పంపిణీ అంశానికి సంబంధించి అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ పై నిషేదం విధిస్తూ ఈసీ…
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం అదేశాలను చాలా మంది వాలంటీర్లు పక్కన పెట్టేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన…
రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను ఏపీ హైకోర్టు శుక్రవారం పరిశీలించింది. అనంతరం…
2024లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడానికి వాలంటీర్ వ్యవస్థే కారణం అవుతుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపు రేఖలనే మార్చాయని తెలిపారు.…
ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల భద్రత పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో…
డీఎస్సీ అభ్యర్ధుల ఆందోళనతో అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దగా డీఎస్సీ కాదు – మెగా డీఎస్సీ కావాలని డిమాండ్ చేస్తూ…
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ గా డాక్టర్ గుమ్మళ్ల సృజన ఇటీవల నియమితులైయ్యారు. తమ విధి నిర్వహణలో భాగంగా చాలా మంది ఐఏఎస్ లు జిల్లా కలెక్టర్…